హైదరాబాద్: ప్రజల్లో మానవత్వం చనిపోయిందా..? సాటి మనిషి చనిపోతున్న పట్టించుకోవడం లేదా..? రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు..? బస్సుల్లో ఉన్న జనం చోద్యం చూశారు..? భయపడి…
View More ప్రజల్లో కనిపించని కనీస స్పందన.. అన్యాయాన్ని ఎదిరిస్తే.. చంపేస్తారా….?Category: Crime
మంథని న్యాయవాదులను హత్యచేయడం దారుణం : ఉత్తమ్ టీపీసీసీ చీఫ్..
న్యాయం కోసం పోరాడే పేద కుటుంబం నుండి వచ్చిన వారిని చంపడం అత్యంత హేయమైన చర్య అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రాన్ని దోచుకునేందుకే.. సాండ్,…
View More మంథని న్యాయవాదులను హత్యచేయడం దారుణం : ఉత్తమ్ టీపీసీసీ చీఫ్..న్యాయవాది వామన్ రావ్ దంపతుల హత్యపై సీబీఐ న్యాయ విచారణ జరపాలి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
దోషులను కఠినంగా శిక్షించాలి.. ఉత్తమ్ మంథని ప్రాంతం రామగిరి మండలం కలవచర్లకు చెందిన ప్రముఖ న్యాయవాది గట్టు వామన్ రావ్, నాగమణి దంపతుల హత్య టిఆర్ఎస్ హత్య రాజకీయాలకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షులు…
View More న్యాయవాది వామన్ రావ్ దంపతుల హత్యపై సీబీఐ న్యాయ విచారణ జరపాలి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో దారుణం..హైకోర్ట్ లాయర్ వామన్ రావ్, అయన భార్యఫై కత్తులతో దాడి.
ఇద్దరు మృతి.
పెద్దపల్లి జిల్లా: రామగిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారిపై గుంజపడుగు గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది గట్టు వామన్ రావుపై కత్తులతో దాడి జరిగింది. అడ్డు వచ్చిన భార్య నాగమణికి కూడా గాయాలయ్యాయి.…
View More పెద్దపల్లి జిల్లాలో దారుణం..హైకోర్ట్ లాయర్ వామన్ రావ్, అయన భార్యఫై కత్తులతో దాడి.ఇద్దరు మృతి.
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్ దారుణ హత్య….
కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. కాకినాడలోని ఆర్డీఓ…
View More సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్ దారుణ హత్య….‘ఐ లవ్ యూ మేడమ్’.. అంటూ జడ్జికి ప్రపోజ్ చేసిన దొంగ… మహిళా జడ్జి ఏం అన్నారంటే..?
వాలెంటైన్స్ డే వచ్చేస్తున్న తరుణంలో మహిళా జడ్జికి ఓ దొంగ లవ్ ప్రపోజల్ చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ మహిళా జడ్జిని పొగడ్తలతో ఫ్లాట్ చేయాలనుకున్నాడు దొంగ. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యమైన…
View More ‘ఐ లవ్ యూ మేడమ్’.. అంటూ జడ్జికి ప్రపోజ్ చేసిన దొంగ… మహిళా జడ్జి ఏం అన్నారంటే..?ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య.. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్
కడప క్రైం: కడప శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీ, బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక…
View More ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య.. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్పోలియో చుక్కల బదులు శానిటైజర్ వేశారు. ఆసుపత్రి పాలైన చిన్నారులు…
పోలియో చుక్కల పంపిణీలో కొందరు సిబ్బంది చేసిన నిర్వాకంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినియోగించే శానిటైజర్ను పోలియో చుక్కల మాదిరిగా వేశారు. దాంతో చిన్నారులు ఆసుపత్రి…
View More పోలియో చుక్కల బదులు శానిటైజర్ వేశారు. ఆసుపత్రి పాలైన చిన్నారులు…Breaking News: సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం చేసింది ఆ ఆలయ పూజారే… విచారణలో సంచలన నిజాలు
ఈ ఏడాది జనవరి 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఆ ఆలయ పూజారే అని పోలీసులు సంచలన విషయం వెల్లడించారు. డబ్బు కోసమే…
View More Breaking News: సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం చేసింది ఆ ఆలయ పూజారే… విచారణలో సంచలన నిజాలుస్వామీజీకి భయపడి.. మెడిసిన్ చదువుతున్న కూతురిని నరకంలోకి నెట్టిన తండ్రి, చిత్తూరులో మరో దారుణం
మూఢత్వంతో కన్నకూతుళ్లను చంపుకున్న మదనపల్లె దారుణం మరువక ముందే అదే జిల్లాలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. స్వామీజీ మాయమాటలు నమ్మి కన్నకూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు ఓ కన్నతండ్రి. ప్రాణనష్టం తప్పదని…
View More స్వామీజీకి భయపడి.. మెడిసిన్ చదువుతున్న కూతురిని నరకంలోకి నెట్టిన తండ్రి, చిత్తూరులో మరో దారుణం