సామన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజీల్ రేట్లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వెరైటీగా స్పందించారు. కేంద్రంలోని సొంత ప్రభుత్వంపై సెటైర్ వేస్తూ ట్విట్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్…
View More సొంత పార్టీపై మరోసారి సెటైర్ వేసిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిTag: కేంద్ర ప్రభుత్వం
ఆరుగురు జర్నలిస్టులు, సీనియర్ ఎడిటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బిజెపి పాలిత రాష్ట్రాలు..
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ న్యూఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన వార్తలను రిపోర్టింగ్ చేసిన ఆరుగురు జర్నలిస్టులు, సీనియర్ ఎడిటర్లపై బిజెపి అధికార రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు…
View More ఆరుగురు జర్నలిస్టులు, సీనియర్ ఎడిటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బిజెపి పాలిత రాష్ట్రాలు..