తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బిజేపి తన అభ్యర్థులను ప్రకటించింది. కొంత కాలంగా తెలంగాణలో బీజేపీ మంచి ఫామ్ లో ఉంది. దుబ్బాక ఎన్నికల…
View More ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. ఎవరంటే..?Tag: Telangana
ఒక్కగానొక్కడు పుస్తకావిష్కరణ…
శనివారం నాడు బంజారా హిల్స్ మంత్రుల నివాస గృహాల సముదాయంలోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గృహంలో ఒక్కగానొక్కడు పుస్తకావిష్కరణ జరిగింది. ప్రముఖ కవి రచయిత జూలూరు గౌరీశంకర్ కోవిడ్…
View More ఒక్కగానొక్కడు పుస్తకావిష్కరణ…కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్... ఏ చెప్పుతో కొట్టాలంటూ…?
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు తానే ఉంటానంటూ తేల్చిచెప్పిన కేసీఆర్… సొంతపార్టీ నేతలకు హెచ్చరికగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ సాధించిన తనకు సీఎం కుర్చీ లెక్కకాదని చెబుతూ ఆయన…
View More కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్... ఏ చెప్పుతో కొట్టాలంటూ…?ఆ శవాన్ని మోయడానికి కారణం అదే..? క్లారిటీ ఇచ్చిన ఎస్సై శిరీష
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు ఎస్సై శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు సమీపంలో ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపడంతో.. దీనిపైన సమాచారం అందుకున్న ఎస్సై శిరీష…
View More ఆ శవాన్ని మోయడానికి కారణం అదే..? క్లారిటీ ఇచ్చిన ఎస్సై శిరీషతెలంగాణ నిరుద్యోగులకు కాబోయే సీఎం తీపి కబురు పట్టుకొస్తున్నాడా…?
తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన టీఆర్వీకేఎస్ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం) సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలోని నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించవచ్చని అన్నారు. ఇప్పటికే…
View More తెలంగాణ నిరుద్యోగులకు కాబోయే సీఎం తీపి కబురు పట్టుకొస్తున్నాడా…?మద్దతు ధరతో కూరగాయలు కొనేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్
సిద్దిపేట: అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని ములుగు మండలంలో గల వంటిమామిడి మార్కెట్ యార్డ్ ను బుధవారం…
View More మద్దతు ధరతో కూరగాయలు కొనేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్తెలంగాణ పీఆర్సీ నివేదిక విడుదల.. మూల వేతనంపై 7.5 శాతం…!
తెలంగాణ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక విడుదల అయ్యింది. ఇందులో కనీస వేతనం రూ.19వేలు ఉండాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వేతన…
View More తెలంగాణ పీఆర్సీ నివేదిక విడుదల.. మూల వేతనంపై 7.5 శాతం…! కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు కామెంట్స్…
ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసం కోల్పోయారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… • కాంగ్రెస్ అధికారంలో లేదు… భవిష్యత్తులో రాదు. • అందుకే ఆ పార్టీ కార్యకర్తలు , స్థానిక సంస్థల • ప్రజాప్రతినిధులు, నేతలు సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో…
View More కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు కామెంట్స్…ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసం కోల్పోయారు.
చంద్రకాంత్ సాగర్ ప్రతిభను గుర్తించిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్..
ఆశయం ఉన్నతమైనప్పుడు ఆటంకాలను అవలీలగా దాటవచ్చు .. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని నిరూపించాడు దివ్యాంగుడైన చంద్రకాంత్ సాగర్. తాను దివ్యాంగుడైనా… చక్రాల కుర్చీకే పరిమితం అని తెలిసినా… ప్లాస్టిక్ రహిత సమాజానికి కట్టుబడతానని…
View More చంద్రకాంత్ సాగర్ ప్రతిభను గుర్తించిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్..నిజామాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల ఐక్యవేదిక హెచ్చరిక
పసుపు బోర్డు తెస్తానన్న మాట తప్పినందుకు వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.లేకుంటే గ్రామ గ్రామాన అరవింద్ను అడ్డుకుంటామని హెచ్చరించింది.పసుపుబోర్డు, మద్దతు ధర సాధించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొంది.…
View More నిజామాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల ఐక్యవేదిక హెచ్చరిక