(నేడు రావిశాస్త్రి జయంతి)
రావిశాస్ర్తిగా పేరు పొందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గొప్ప అభ్యుదయవాది.నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య...
గుజరాత్ నరమేథం గురించి జకియా జాఫ్రి పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించటం అంటే ఎవరైనా కక్షిదారు న్యాయస్థానం తలుపు తట్టి తాను పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు నిరూపించలేకపోతే ఫిర్యాదుదారుకు మూడిరదని చెప్పినట్లేనని ...
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి ఒక సంపన్నమైన కుటుంబంలోజన్మించారు. అయన తన జీవితాంతం వరకు భారత దేశంలో విప్లవోద్యమ నిర్మాణాన్ని, విప్లవ కారుల ఐక్యం చేసే విప్లవ కృషిని కొనసాగిస్తూ 1976 జూలై 28న...
షుమారు వంద సంవత్సరాల క్రితం చనిపోయిన షిర్డీ సాయిబాబ నేడు భారతదేశంలో విస్తృతంగా భక్తి ప్రపత్తులు అందుకుంటున్న సాధువుగా మారారు. హిందూ ముస్లింలన్న బేధం లేకుండా కోట్లాదిమంది భక్తులు సాయిబాబను పూజిస్తున్నారు. హిందూ...
డిజిటల్ చెల్లింపుల యుగమిది. జేబుల్లో డబ్బు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. చేతిలో డివైస్, అకౌంట్లో మనీ ఉంటే చాలు సమస్త ఆర్థిక లావాదేవీలను కానిచ్చేయవచ్చు. పేమెంట్స్కు యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ప్రాథమిక...
"ఆర్ఎస్ఎస్ లోతు ఎంతో?"
“RSS: Aala Mattu Agala” (The Depth and Breadth of RSS) అనే కొత్త కన్నడ పుస్తకానికి కర్ణాటక అంతటా భారీ స్పందన లభించింది.ఒక పెద్ద అలజడి సృష్టించింది....
శ్రీ దాశరథి కృష్ణమాచార్య పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డును 2022కు గానూ ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడెమీ చైర్మన్...
కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ క్యారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం నాడు...