వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర

Must read

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు వరుసగా ఐదో విజయం కాగా.. కివీస్‌కు తొలి ఓటమి.మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు.

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు వరుసగా ఐదో విజయం కాగా.. కివీస్‌కు తొలి ఓటమి.మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు.

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు వరుసగా ఐదో విజయం కాగా.. కివీస్‌కు తొలి ఓటమి.మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు.

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు వరుసగా ఐదో విజయం కాగా.. కివీస్‌కు తొలి ఓటమి.మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పొయి.. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (95) మరోసారి ఛేజింగ్‌లో కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46), శ్రేయాస్ అయ్యర్ (33), రవీంద్ర జడేజా (35 నాటౌట్) రాణించారు.

More articles

Latest article